వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అయోధ్యపై బిజెపి మారలేదు
న్యూఢిల్లీః
అయోధ్యలో
రామాలయ
నిర్మాణానికి
సంబంధించి
తాము
పాతవైఖరికే
కట్టుబడి
వున్నామని
బిజెపి
నేత
కుశభావ్
థాక్రే
స్పష్టం
చేశారు.
ఉత్తరప్రదేశ్
ఎన్నికల
నేపథ్యంలో
అయోధ్య
రామాలయం
నిర్మాణాన్ని
బిజెపి
అటకెక్కించిందనే
విమర్శను
ఆయన
కొట్టివేశారు.
Story first published: Wednesday, February 6, 2002, 23:53 [IST]