వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్షిపణుల బేరానికి ఇజ్రాయెల్ ఆరాటం
వాషింగ్టన్ః భారత్కు క్షిపణుల అమ్మకానికి ఆమోదించాల్సిందిగా అమెరికాపై ఇజ్రాయెల్ ఒత్తిడి తెస్తున్నది. ఇజ్రాయెల్ నుంచి క్షిపణి విధ్వంసక యారో క్షిపణులనుకొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తుండటం ఇందుకు అమెరికా అమెరికా అడ్డుపుల్ల వేయడం తెలిసిందే.
Story first published: Wednesday, February 6, 2002, 23:53 [IST]