చల్లారుతున్న గుజరాత్అగ్నికీలలు
అహ్మదాబాద్ః ఐదురోజులుగా అగ్నిగుండంగా మారిన గుజరాత్ క్రమంగా చల్లబడుతున్నది. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన దాఖలాలు మాత్రం లేవు. అహ్మదాబాద్ లో ప్రశాంతత నెలకొన్నప్పటికీ ఉత్తరగుజరాత్ జిల్లాలలోని మారు మూల గ్రామాలలో ఆదివారం రాత్రి ఘర్షణలు జరిగాయి. గత ఐదురోజుల్లో జరిగిన మతఘర్షణల మారణకాండలో మరణించిన వారి సంఖ్య 600కు చేరుకుంది.












Click it and Unblock the Notifications
