వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పత్తి రైతుల గోడు పట్టని ప్రభుత్వం
హైదరాబాద్ః
పత్తి
రైతుల
విషయంలో
ప్రభుత్వం
ఉదాసీనంగా
వ్యవహరిస్తున్నదని
ప్రతిపక్ష
సభ్యులు
మంగళవారం
నాడు
అసెంబ్లీలో
ఆరోపించారు.
కరీంనగర్,
వరంగల్
జిల్లాలో
వందలాది
మంది
రైతులు
పంటను
మార్కెట్యార్డలో
పెట్టుకుని
కొనేనాధుడు
లేక
గోడుగోడున
విలపిస్తున్నారని
వారు
పేర్కొన్నారు.
Comments
Story first published: Tuesday, March 19, 2002, 23:53 [IST]