ప్రత్యూష తల్లికి బెదిరింపులు
హైదరాబాద్ః వర్ధమాన నటి ప్రత్యూష కేసులో సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాల్సిందిగా హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్ట్మార్టం జరిపిన డాక్టర్ మునుస్వామి నివేదికను పరిశీలించిన త్రిసభ్య నిపుణుల కమిటీని హైకోర్టు తప్పుబట్టింది.












Click it and Unblock the Notifications
