వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో పేలుడు: ఇద్దరువిద్యార్థుల బలి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీర్‌లోనికుప్వారాలోని భద్రతా బలగాలకు మిలిటెంట్లు గురిపెట్టిన శక్తివంతమైన మందుపాతర పేలి ఇద్దరు పాఠశాల పిల్లలు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం జరిగింది.

మిలిటెంట్లు టేకిపొరాలోని లోలబా వద్ద ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చి,సైనిక అధికారుల కాన్వాయ్‌ వెళ్లడం గమనించి దాన్నిపేల్చారు. ఆ సమయంలో పాఠశాలకు వెళ్తున్నారు. ఏడుగురువిద్యార్థుల్లో ఇద్దరు ఈ దుర్ఘటనలో మరణించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒక బాలిక పరిస్థితి ఆందోళకరంగా ఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X