వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యూషకేసు: డిఎన్ఎ పరీక్షకు ఆదేశం
హైదరాబాద్:
డిఎన్ఎ
పరీక్ష
ద్వారా
ప్రస్తుతం
ఉన్న
శరీరభాగాలు
సినీ
నటి
ప్రత్యూషవి
అవునో,
కాదో
తేల్చాలని
కోర్టు
గురువారం
ఆదేశించింది.
ప్రత్యూష
తల్లి
డిఎన్ఎ
ద్వారా
ప్రత్యూషవని
చెప్పబడుతున్న
శరీరభాగాలను
పరీక్షించాలని
కోర్టు
సిడిఎఫ్ను
ఆదేశించింది.
ప్రత్యూష ఫొటోలను, కేసు షీట్ను, పోస్టుమార్టం నివేదికలతో క్షుణ్నంగా దర్యాప్తు చేయాలని కోర్టు సిబిఐకి సూచించింది. తన ప్రాథమిక నివేదికను పది రోజుల్లోగా సిబిఐ కోర్టుకు సమర్పించాలని కూడా కోర్టు సూచించింది. మరింత మంది సాక్షులను విచారించడానికివిచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు.
Story first published: Thursday, March 21, 2002, 23:53 [IST]