వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్లుగీత కార్మికుల కోసం చట్టం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గీత కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర కల్లుగీత చట్టాన్ని తేనున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి తమ్మినేనిసీతారాం ఆదివారం శాసనసభలో చెప్పారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు చేసినవిజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ
మంత్రి ఆ విషయం చెప్పారు.

ప్రమాదంలో మరణించే కల్లు గీత కార్మికులకు చెల్లించేఎక్స్‌గ్రేషయాను 50 వేల నుంచి లక్ష రూపాయలకుపెంచాలని సిపిఎం సభ్యుడు నోముల నరసింహయ్య డిమాండ్‌ చేశారు. కల్లు గీత కార్మికుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమచర్యలుఅసమగ్రంగా ఉన్నాయని ఆయన అన్నారు.తాటి చెట్లు ఎక్కినప్పుడు మరణించే కల్లుగీత కార్మికుల కుటుంబాల,అంగ వైకల్యానికి గురయ్యే కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X