వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
30న ఎయిడ్ ఆస్టిన్ సంగీత విభావరి
న్యూఢిల్లీ:
పాస్పోర్టుఫీజును
ప్రభుత్వం
భారీగా
పెంచింది.
సాధారణ
పాస్పోర్టులకు
ఇక
ముందు
వేయి
రూపాయలు
చెల్లించాల్సి
వుంటుంది.
ఇప్పటి
వరకు
ఈఫీజు
300
రూపాయలు
మాత్రమే
వుంది.
పెంచిన
పాస్పోర్టుఫీజు
ఏప్రిల్
ఒకటవ
తేదీ
నుంచి
అమలులోకి
వస్తుంది.
పాస్పోర్టుఫీజును
పెంచుతూ
ప్రభుత్వం
గురువారం
ఒక
ప్రకటన
చేసింది.
Comments
Story first published: Thursday, March 28, 2002, 23:53 [IST]