వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు భారీ వడ్డనపై సిపిఎం వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని బద్గాం జిల్లాలోని ఒక మసీదులో చొరబడి కాల్పులు జరిపినమిలిటెంటును ఆర్మీ ఫార్ప్‌ షూటర్స్‌ గురువారం హతమార్చారు. హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఈమిలిటెంటు లొంగిపోవడానికి నిరాకరిస్తూ మసీదులోంచి కాల్పులు జరపడం ప్రారంభించడంతో ఆర్మీ షార్ప్‌ షూటర్స్‌ ఎదురు కాల్పులు జరిపారు.

ముగ్గురుమిలిటెంట్లు రెడ్‌బగ్‌ గ్రామంలోని మసీదులో ఆశ్రయం తీసుకున్నారని భావించిన ఆర్మీ, పోలీసుసెర్చ్‌ పార్టీలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. అయితే ఒకమిలిటెంటు మాత్రమే మసీదులో వున్నాడని తేలింది. హెచ్చరికలు చేసినప్పటికీ లొంగిపోవడానికి నిరాకరించడంతో ఆర్మీ షార్ప్‌ షూటర్స్‌ ఎదురు కాల్పులు జరిపారు. మరణించినమిలిటెంటును మొహమ్మద్‌ ముదాసిర్‌ అలియాస్‌ ఉమర్‌గా గుర్తించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X