వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతులకు భారీ వడ్డనపై సిపిఎం వాకౌట్
శ్రీనగర్:
కాశ్మీర్లోని
బద్గాం
జిల్లాలోని
ఒక
మసీదులో
చొరబడి
కాల్పులు
జరిపినమిలిటెంటును
ఆర్మీ
ఫార్ప్
షూటర్స్
గురువారం
హతమార్చారు.
హిజ్బుల్
ముజాహిదీన్కు
చెందిన
ఈమిలిటెంటు
లొంగిపోవడానికి
నిరాకరిస్తూ
మసీదులోంచి
కాల్పులు
జరపడం
ప్రారంభించడంతో
ఆర్మీ
షార్ప్
షూటర్స్
ఎదురు
కాల్పులు
జరిపారు.
Comments
Story first published: Thursday, March 28, 2002, 23:53 [IST]