వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సహన స్ఫూర్తినిపెంపొందిచుకుందాం
న్యూఢిల్లీ:
గుజరాత్లో
మతపరమైన
హింస
చెలరేగడంపై
రాష్ట్రపతికె.ఆర్.
నారాయణన్
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
ప్రజల్లో
శాంతి
సామరస్యాలనుపెంపొందించడానికి
సప్రదాయబద్దమైన
సంయమన
స్ఫూర్తిని
తిరిగి
పాదుకొల్పడం
అవసరమని
ఆయన
అన్నారు.
గుజరాత్
మత
ఘర్షణల
దృష్ట్యా
ఈ
ఏడాది
హోలీ
జరుపుకోకూడదని
ఆయన
నిర్ణయించుకున్నారు.
హోలీని
సురక్షితంగా,
శాంతియుతంగా
నిర్వహించుకుని
ఆ
పండుగ
విశిష్టతను
కాపాడుదామని
ఉప
రాష్ట్రపతి
క్రిషన్కాంత్
అన్నారు.
మత,
కుల,
స్థాయీ
భేదాలను
దాటి
ప్రజల
పరస్పర
సహకారాన్నిపెంపొందించుకునే
సందేశాన్ని
హోలీ
ఇస్తుందని
ఆయన
తన
సందేశంలో
అన్నారు.
భావోద్వేగాలవినిమయాన్ని,
సామాజిక
అనుబంధాన్ని
ఈ
పండుగ
పెంచుతుందని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Thursday, March 28, 2002, 23:53 [IST]