వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై మండిపడ్డ సోనియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నలుగురు విదేశీ పర్యాటకులను 1994లోఅపహరించిన కేసులో ఢిల్లీ కోర్టు శనివారం ముగ్గురు పాకిస్థానీమిలిటెంట్లకు మరణ శిక్ష విధించింది. ఈ ముగ్గురుమిలిటెంట్లు హర్కత్‌- వుల్‌- అన్సార్‌ సంస్థకు చెందినవారు. ఈ కేసులో ఒమర్‌షేక్‌ కూడా నిందితుడు.

బ్రిటన్‌కు చెందిన ముగ్గురిని, అమెరికాకు చెందిన ఒకరిని కిడ్నాప్‌ చేసి, ఒక పోలీసు అధికారిని హత్య చేసిన కేసులో పాకిస్థానీమిలిటెంట్లు నజీర్‌ ఖాన్‌, అబ్దుల్‌ రహీం, నసీర్‌ మహమూద్‌లకు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌.ఎన్‌. ధింగ్రా మరణ శిక్ష విధించారు. నురల్‌అమీన్‌, మహ్మద్‌ సయీద్‌, మహమూద్‌ అలియాస్‌ టోపీవాలా అనే ముగ్గురికి న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు.

ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన మరో ఇద్దరు నిందితులు హజీ షమీమ్‌, మహ్మద్‌ యామీన్‌లను న్యాయమూర్తి నిర్దోషులుగా విడుదల చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X