వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుపై మండిపడ్డ సోనియా
న్యూఢిల్లీ:
నలుగురు
విదేశీ
పర్యాటకులను
1994లోఅపహరించిన
కేసులో
ఢిల్లీ
కోర్టు
శనివారం
ముగ్గురు
పాకిస్థానీమిలిటెంట్లకు
మరణ
శిక్ష
విధించింది.
ఈ
ముగ్గురుమిలిటెంట్లు
హర్కత్-
వుల్-
అన్సార్
సంస్థకు
చెందినవారు.
ఈ
కేసులో
ఒమర్షేక్
కూడా
నిందితుడు.
ఉత్తరప్రదేశ్లోని
షహరాన్పూర్కు
చెందిన
మరో
ఇద్దరు
నిందితులు
హజీ
షమీమ్,
మహ్మద్
యామీన్లను
న్యాయమూర్తి
నిర్దోషులుగా
విడుదల
చేశారు.
Story first published: Saturday, April 27, 2002, 23:53 [IST]