వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జెడి (యు) ఎంపిల్లో విభేదాలు
న్యూఢిల్లీ: గుజరాత్పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేవిషయంలో ఆరుగురు సభ్యులు గల జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు చోటు చేసుకున్నాయి.
ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని చీఫ్ విప్ జారీ చేసిన విప్ పట్ల లోక్సభలో జెడి (యు) నేత దేవేంద్ర ప్రసాద్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అటువంటి విప్ ఏదీ తనకుఅందలేదని దేవేంద్ర ప్రసాద్ అన్నారు.
Comments
Story first published: Tuesday, April 30, 2002, 23:53 [IST]