వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగ్యనగరికి కృష్ణమ్మ గలగలలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌పరిణామాలపై ప్రతిపక్షాలు 184వ నిబంధన కింద లోక్‌సభలో ప్రతిపాదించిన తీర్మానంవీగిపోయింది. ప్రభుత్వానికి అనుకూలంగా 276 మంది సభ్యులు ఓటు చేయగా, వ్యతిరేకంగా 185 సభ్యులు ఓటు చేశారు. మొత్తం 466 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ సభ్యులు 28 మంది చివరిలో నిమిషంలో సభ నుంచి వాకౌట్‌ చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తప్పించాలనే తమ డిమాండ్‌నుఅంగీకరించనందు వల్లనే తాము వాకౌట్‌ చేశామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడుకె. ఎర్రంనాయుడు స్టార్‌ న్యూస్‌తో చెప్పారు.

అభిశంసన తీర్మానంపై దాదాపు 16 గంటల పాటు చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చకు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సమాధానం ఇచ్చారు. మంగళవారం ప్రారంభమైన చర్చ బుధవారం తెల్లవారు జామున ముగిసింది. బుధవారం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధాని వాజ్‌పేయి సమాధానం ముగిసింది. నాలుగున్నర గంటల ప్రాంతంలో లోక్‌సభలో ఓటింగ్‌ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X