వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయపథంలో ముషారఫ్
న్యూఢిల్లీ:
గుజరాత్పరిణామాలపై
ప్రతిపక్షాలు
184వ
నిబంధన
కింద
లోక్సభలో
ప్రతిపాదించిన
తీర్మానంవీగిపోయింది.
ప్రభుత్వానికి
అనుకూలంగా
276
మంది
సభ్యులు
ఓటు
చేయగా,
వ్యతిరేకంగా
185
సభ్యులు
ఓటు
చేశారు.
మొత్తం
466
మంది
సభ్యులు
ఓటింగ్లో
పాల్గొన్నారు.
అభిశంసన తీర్మానంపై దాదాపు 16 గంటల పాటు చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చకు ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి సమాధానం ఇచ్చారు. మంగళవారం ప్రారంభమైన చర్చ బుధవారం తెల్లవారు జామున ముగిసింది. బుధవారం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధాని వాజ్పేయి సమాధానం ముగిసింది. నాలుగున్నర గంటల ప్రాంతంలో లోక్సభలో ఓటింగ్ జరిగింది.
Story first published: Wednesday, May 1, 2002, 23:53 [IST]