వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా చెన్నకేశవుని రథోత్సవం

By Staff
|
Google Oneindia TeluguNews

జలంధర్‌: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌విమానం మిగ్‌-21 పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో గల ఒక కార్యాలయం భవనంపై శుక్రవారం ఉదయం కూలిపోయింది.

ఈ దుర్ఘటనలోఏడుగురు మరణించారు.విమానం కూలి మీద పడడంతో వారు మరణించారు.మరో 17 మంది గాయపడ్డారు.

పైలట్‌ ఎస్‌.కె. నాయక్‌, కో పైలట్‌ ప్రమాదం నుంచి బయట పడ్డారు.వీరిని ఆస్పత్రిలో చేర్చారు. విమానం ముందు భాగం మంటలుఅంటుకుని రాజస్థాన్‌ బ్యాంక్‌ భవంతిలో కూలిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X