వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యు.పి. పీఠంపై మాయావతి
హైదరాబాద్ః లోక్ సభస్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి దించేవిషయంపై పొలిట్ బ్యూరోలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 10న లోక్ సభస్పీకర్ ఎన్నిక జరపాలని వాజ్ పేయి పట్టుదలతో వున్నందున ఇంతకాలం నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న తెలుగుదేశంస్పీకర్ పదవికి పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలా లేక వదులుకోవాలా అనేవిషయాన్ని తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Story first published: Friday, May 3, 2002, 23:53 [IST]