వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇస్లామిక్ శక్తులకు చావుదెబ్బ
న్యూఢిల్లీః మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ పై లోక్ సభలో హక్కుల నోటీసు ప్రవేశపెట్టారు. లోక్ సభలో గుజరాత్ పై అభిశంసలన తీర్మానంపై జరుగుతున్న చర్చలో జోక్యం చేసుకొని ఫెర్నాండెజ్ మాట్లాడారు. ఆ సందర్భంగా మహిళలపై ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారనేది ఈ నోటీసుసారాంశం.
Comments
Story first published: Monday, May 6, 2002, 23:53 [IST]