వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాజిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తెహల్కా డాట్‌ కాం రక్షణ శాఖ కుంభకోణంపేరుతో చేసిన వ్యవహారం అంతా పాకిస్తాన్‌ కు తోడ్పడేదిగా, మన రక్షణ శాఖ పరువును బజారుకీడ్చేదిగా వున్నదని జార్జి ఫెర్నాండెజ్‌ అన్నారు. తెహల్కా కుంభకోణంపై ఏర్పాటైన వెంకటస్వామి కమిషన్‌ ముందు జార్జి ఫెర్నాండెజ్‌ మొట్టమొదటి సారిగాహాజరయ్యారు.

ఒక పోర్టల్‌ ఏ మాత్రం త్రికరణ శుద్ధి లేకుండా చేసిన పనివల్ల రక్షణ శాఖ సిబ్బంది, దేశ రక్షణ శాఖ నైతికస్థైర్యం ఎంతో దెబ్బతిన్నదని ఆయన వెంకటస్వామి కమిషన్‌ కు చెప్పారు. రక్షణ శాఖలో అవినీతి జరుగుతున్నదనే ఆధారాలు వున్నట్లయితే సుప్రీంకోర్టుకో, రాష్ట్రపతికో, నమ్మకం వుంటే ప్రధానికో వాటిని సమర్పించి వుంటే బాగుండేదని ఫెర్నాండెజ్‌ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా అడ్డదారిలో ఏవో కొన్ని ఆధారాలు సాధించేందుకు ప్రయత్నించి రక్షణ శాఖ నైతికస్థైర్యంపై దెబ్బతీసిందని ఆయన తెహల్కానువిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X