వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్ళీ పునర్విభజన కమిషన్ కు డిమాండ్
హైదరాబాద్ః మరోసారి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణా డిమాండ్ చేసింది. మాజీ పిసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ సారధ్యంలో ఏర్పాటైన ఈ ఫోరం కార్యాలయం బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. పూర్తిగా వెనుకబడిపోయిన తెలంగాణా సాధనకు అవిశ్రాంత పోరాటం సాగిస్తామని మల్లిఖార్జున్ ఈ సందర్భంగా చెప్పారు.
Story first published: Wednesday, May 8, 2002, 23:53 [IST]