వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ పునర్విభజన కమిషన్‌ కు డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మరోసారి రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఫోరం ఫర్‌ తెలంగాణా డిమాండ్‌ చేసింది. మాజీ పిసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ సారధ్యంలో ఏర్పాటైన ఈ ఫోరం కార్యాలయం బుధవారం హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. పూర్తిగా వెనుకబడిపోయిన తెలంగాణా సాధనకు అవిశ్రాంత పోరాటం సాగిస్తామని మల్లిఖార్జున్‌ ఈ సందర్భంగా చెప్పారు.

తెలుగుదేశం పార్టీ నిజస్వరూపాన్ని బిజెపి ఇప్పటికైనాఅర్థం చేసుకోవాలని మల్లిఖార్జున్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీకి బాకాఊదడం మానుకొని ప్రజల అభిష్ఠానికి అనుగుణంగా బిజెపి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X