వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమలాపురంలో పోటీకి కాంగ్రెస్ నో
న్యూఢిల్లీః
అవిచ్ఛిన్నంగా
సాగుతున్న
గుజరాత్
హింసాకాండను
అణిచివేసేందుకు
ప్రత్యేక
సలహాదారు
కెపిఎస్
గిల్
సూచనమేరకు
పెద్ద
సంఖ్యలో
కమెండో
బలగాలను
గుజరాత్కు
తరలించారు.
2000
మంది
కమెండోలు,
అల్లర్లను
చెదరగొట్టడంలో
ప్రత్యేక
శిక్షణ
పొందిన
జవాన్లు
గుజరాత్కు
బయలుదేరి
వెళ్లారు.
Story first published: Thursday, May 9, 2002, 23:53 [IST]