అమలాపురంలో పోటీకి కాంగ్రెస్ నో
న్యూఢిల్లీః అవిచ్ఛిన్నంగా సాగుతున్న గుజరాత్ హింసాకాండను అణిచివేసేందుకు ప్రత్యేక సలహాదారు కెపిఎస్ గిల్ సూచనమేరకు పెద్ద సంఖ్యలో కమెండో బలగాలను గుజరాత్కు తరలించారు. 2000 మంది కమెండోలు, అల్లర్లను చెదరగొట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన జవాన్లు గుజరాత్కు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications
