వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ అల్లర్లు- 9 మంది మృతి
విజయనగరం:విజయనగరం
జిల్లాలో
బుధవారం
జరిగినవేర్వేరు
అగ్ని
ప్రమాదాల్లో
16
మంది
మృతి
చెందారు.
600కుపైగా
ఇళ్లు
దగ్ధమయ్యాయి.
సీతానగరం
మండలం
నిడగల్లులో
రాత్రి
ఏడు
గంటల
ప్రాంతంలో
చెలరేగిన
మంటల్లో
గ్రామం
మొత్తం
భస్మీపటలమైనట్లు
సమాచారం.
500కుపైగా
ఇళ్లు
కాలిపోయాయి.
మంటలకు
16
మంది
మృతి
చెందారు.
20కిపైగా
గాయపడినట్లు
సమాచారం.
పార్వతీపురం
మండలం
లికిడివలసలో
జరిగిన
మరో
ప్రమాదంలో
45
ఇళ్లు
దగ్ధమయ్యాయి.
ఒకరు
మరణించారు.పాలకొండ,
పార్వతీపురం,
రాజాం,
సాలూరు,
బొబ్బిలి,
గజపతినగరాల
నుంచిఅగ్నిమాపక
శకటాలు
వచ్చి
మంటలను
అదుపు
చేస్తున్నాయి.
క్షతగాత్రులనువిజయనగరం,
బొబ్బిలి,
పార్వతీపురం
ఆస్పత్రులకు
తరలించారు.
నాలుగుఅంబులెన్స్లను
సహాయక
కార్యక్రమాల
కోసం
నియోగించారు.
మరిపివలసకు
చెందిన
20
యేళ్ల
యువకుడు
మంటలను
ఆర్పడానికి
వెళ్లి
నూతిలో
పడిపోయాడు.
అతని
జాడ
తెలియడం
లేదు.
Comments
Story first published: Thursday, May 9, 2002, 23:53 [IST]