ప్రభుత్వ ఉద్యోగులకు డిఎపెంపు
హైదరాబాద్ః రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవుభత్యాన్ని 3.272 శాతం హెచ్చిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు, స్థానిక సంస్థల ఉద్యోగులకు, ఎయిడెడ్ సంస్థల సిబ్బందికి కూడా ఈ డిఎ పెంపు వర్తిస్తుంది. డిఎ పెంపువల్ల ప్రభుత్వం పై ఏటా 200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.












Click it and Unblock the Notifications
