వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వ ఉద్యోగులకు డిఎపెంపు
హైదరాబాద్ః
రాష్ట్ర
ప్రభుత్వ
ఉద్యోగులకు
కరవుభత్యాన్ని
3.272
శాతం
హెచ్చిస్తున్నట్టుగా
రాష్ట్ర
ప్రభుత్వం
ప్రకటించింది.
ప్రభుత్వ
ఉద్యోగులకు,
స్థానిక
సంస్థల
ఉద్యోగులకు,
ఎయిడెడ్
సంస్థల
సిబ్బందికి
కూడా
ఈ
డిఎ
పెంపు
వర్తిస్తుంది.
డిఎ
పెంపువల్ల
ప్రభుత్వం
పై
ఏటా
200
కోట్ల
రూపాయల
అదనపు
భారం
పడుతుంది.
Comments
Story first published: Wednesday, May 15, 2002, 23:53 [IST]