వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్లో ప్రార్థనాలయం దగ్ధం
అహ్మదాబాద్:
గుజరాత్లోని
సర్దార్పూర్
గ్రామంలో
బుధవారంనాడు
ఒక
ప్రార్థనాలయాన్ని
దుండగులు
దగ్ధం
చేశారు.
దీంతో
ఆ
ప్రాంతంలో
తీవ్ర
ఉద్రిక్తత
చోటు
చేసుకుంది.
వాహనాల తనిఖీ సందర్భంగా అహ్మదాబాద్ నగర పోలీసులు ఆయుధాలనుస్వాధీనం చేసుకుని కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయినవారిలో హత్యలతో ప్రమేయం ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో చోటు చేసుకున్న వ్యక్తులున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Story first published: Wednesday, May 15, 2002, 23:53 [IST]