వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో కాల్పులు- ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్ముః వాస్తవాధీన రేఖతో పాటు, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్‌ సేనలు మోర్టార్లతో దాడులకు దిగుతున్నాయి. భారత సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపై కూడా పాక్‌ సేనలు గురిపెడుతున్నాయి. దీంతో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. గురువారం సాయంత్రం నుంచి పాక్‌ మూకలు జరిపుతున్న దాడిలో ఒక పసిబాలుడితో పాటు ఇద్దరు మరణించగా నలుగురు గాయపడ్డారు.

పూంఛ్‌, రాజౌరి, జమ్ము ప్రాంతాల్లో అధునాతన ఆయుధాలు ధరించిన పాక్‌సైనలు దాడులకు దిగుతున్నారని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత్‌సేనలు ఎదురు దాడులకు దిగాయి. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీంతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X