వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడకు ర్యాంకుల పంట

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఎంసెట్‌ - 2002 ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ సాంకేతికవిద్యాశాఖ మంత్రి ఎం. దామోదర్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ లో 1.25 లక్షల మంది, మెడిసిన్‌ లో 36 వేల మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మెడిసిన్‌ లో 2, ఇంజనీరింగ్‌ లో 3 ప్రశ్నలను తొలగించారు. ఈ ప్రశ్నలకు విద్యార్థులందరికీ మార్కులు ఇచ్చామని ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రం రూపొందించిన వారి తప్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది ఎటువంటి లోపాలు లేకుండా పరీక్ష నిర్వహిస్తామని, ఈ ఏడాది పరీక్ష జరిగిన రెండు వారాల్లోనే ఫలితాలు విడుదల చేయగలిగామని ఆయనవివరించారు. ఎంసెట్‌ ఫలితాల్లో విజయవాడకు చెందినవిద్యార్థులకు ర్యాంకుల పంట పండింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X