వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవాడకు ర్యాంకుల పంట
హైదరాబాద్ః ఎంసెట్ - 2002 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సాంకేతికవిద్యాశాఖ మంత్రి ఎం. దామోదర్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో 1.25 లక్షల మంది, మెడిసిన్ లో 36 వేల మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మెడిసిన్ లో 2, ఇంజనీరింగ్ లో 3 ప్రశ్నలను తొలగించారు. ఈ ప్రశ్నలకు విద్యార్థులందరికీ మార్కులు ఇచ్చామని ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రం రూపొందించిన వారి తప్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన తెలిపారు.
Comments
Story first published: Friday, May 17, 2002, 23:53 [IST]