వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంటర్ ఫస్టియర్లో బాలికలదేపైచేయి
హైదరాబాద్:
ఇంటర్మీడియట్
ప్రథమ
సంవత్సరం
పరీక్షా
ఫలితాల్లో
బాలికలదేపైచేయిగా
వుంది.
ఇంటర్మీడియట్
పరీక్షా
ఫలితాలను
అధికారులు
శుక్రవారంనాడు
విడుదల
చేశారు.
ఇంటర్మీడియట్
అడ్వాన్స్డ్
సప్లిమెంటరీ
పరీక్షలకుహాజరు
కాగోరే
విద్యార్థులు
ఈ
నెల
27వ
తేదీలోగాఫీజు
చెల్లించాల్సి
వుంటుంది.
Comments
Story first published: Friday, May 17, 2002, 23:53 [IST]