శ్రీనగర్:
శ్రీనగర్
సచివాలయం
వద్ద
శక్తివంతమైన
పేలుడు
సంభవించడంతో
ఇద్దరు
మరణించారు.
17
మంది
గాయపడ్డారు.
ఈ
దుర్ఘటన
శుక్రవారంనాడు
సంభవించింది.
శక్తివంతమైన
పేలుడు
పదార్థాన్ని
పోలీసు
డైరెక్టర్
జనరల్
కార్యాలయానికి
వెళ్లే
ప్రధాన
రహదారిపై
అమర్చినట్లు
పోలీసులు
చెప్పారు.
ఈ
సంఘటనలో
ఒక
వ్యక్తిఅక్కడికక్కడే
మరణించాడు.
మరొక
వ్యక్తి
ఆస్పత్రికి
తరలిస్తుండగా
మృతి
చెందాడు.