వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్‌లో పేలుడు- ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: శ్రీనగర్‌ సచివాలయం వద్ద శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఇద్దరు మరణించారు. 17 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన శుక్రవారంనాడు సంభవించింది.

శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై అమర్చినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తిఅక్కడికక్కడే మరణించాడు. మరొక వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X