వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీనగర్లో పేలుడు- ఇద్దరు మృతి
శ్రీనగర్:
శ్రీనగర్
సచివాలయం
వద్ద
శక్తివంతమైన
పేలుడు
సంభవించడంతో
ఇద్దరు
మరణించారు.
17
మంది
గాయపడ్డారు.
ఈ
దుర్ఘటన
శుక్రవారంనాడు
సంభవించింది.
Comments
Story first published: Friday, May 17, 2002, 23:53 [IST]