శ్రీనగర్‌లో పేలుడు- ఇద్దరు మృతి

శ్రీనగర్‌: శ్రీనగర్‌ సచివాలయం వద్ద శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఇద్దరు మరణించారు. 17 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన శుక్రవారంనాడు సంభవించింది.

శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై అమర్చినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తిఅక్కడికక్కడే మరణించాడు. మరొక వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+