ఆర్మీ క్యాంపుపై దాడి: ఒకరి మృతి
న్యూఢిల్లీ: భారత, పాక్ సరిహద్దుల వెంబడి ఇరు దేశాలసైనికుల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దు వెంబడి భారత్ పారామిలటరీ బలగాలను మోహరింపజేసింది.
తమ సైనిక స్థావరాలపై దాడులను ఆపకపోతే ఎదురుదాడికి దిగుతుమాని భారత్ పాకిస్థాన్ను హెచ్చరించింది. భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్సైనికులు మరణించారు.












Click it and Unblock the Notifications
