వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రచన ఏదైనా కవిత్వమే: రంగాచార్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి తెలుగుదేశం సభ్యులు వాకౌట్‌ చేశారు. గుజరాత్‌ వ్యవహారంపై 184వ నిబంధన కింద జరిగిన చర్చకు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సమాధానం ఇచ్చిన వెంటనేకె. ఎర్రంనాయుడు తాము సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్‌నుఅంగీకరించనందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తప్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేస్తూ వస్తోంది. 184వ నిబంధన కింద జరిగిన చర్చవిషయంలో తాము అనుసరించబోయే వైఖరిని చివరి దాకా ప్రకటించకుండా తెలుగుదేశం ఉత్కంఠ రేపింది. ప్రధాని వాజ్‌పేయి సమాధానాన్ని బట్టి తమ వైఖరి వుంటుందని ప్రకటించింది. చివరికి ఓటింగ్‌కు దూరంగా వుంటూ వాకౌట్‌ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X