వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ కు అమెరికా యుద్ధపరికరాలు
వాషింగ్టన్ః అమెరికా నుంచి భారత్ కు అత్యంత అధునాత యుద్ధ పరికరాలుఅందనున్నాయి. భారత రక్షణ శాఖ కార్యదర్శి యోగీంద్ర నారాయణ్ అమెరికా రక్షణ శాఖ సహాయకార్యదర్శి డగ్లస్ ఫీత్ తో జరిపిన చర్చల ఫలితంగా ఈ మేరకు ఒకఅంగీకారం కుదిరింది. భారత్ కు నైట్ విజన్ పరికరాలు, ధర్మల్ ఇమేజింగ్,పర్సనల్ ప్రొటెక్షన్ పరికాలు అమెరికా సరఫరా చేస్తుందని నారాయణ్ చెప్పారు.
Story first published: Friday, May 24, 2002, 23:53 [IST]