వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయితో బ్లెయిర్‌ సంభాషణ

By Staff
|
Google Oneindia TeluguNews

మనాలి: వాగ్దానం చేసిన మేరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి బ్రిటన్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో చెప్పారు. భారత్‌ ఓపిక నశిస్తోందని కూడా ఆయన అన్నారు.

ఇక ముందు ముషార్రఫ్‌ ఏ హామీ ఇచ్చిన అది అమలు కావాలని ఆయన అన్నారు. ముఫార్రఫ్‌తో మాట్లాడిన అనంతరం బ్లెయిర్‌ వాజ్‌పేయితో ఫోన్‌లో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదంవిషయంలో ముషార్రఫ్‌ జనవరి 12వ తేదీన చేసిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో దేశ ఆగ్రహంపెల్లుబుకుతోందని వాజ్‌పేయి చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X