వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
హైదరాబాద్:సెట్విన్
బస్సును
లారీ
ఢీకొట్టడంతో
13
మంది
దుర్మరణం
పాలయ్యారు.
ఈఘోర
ప్రమాదం
నల్లగొండ
జిల్లా
చింతపల్లి
పోలీసుస్టేషన్
పరిధిలో
జరిగింది.
ప్రమాదస్థలి హాహాకారాలతో మృత్యుకుహరంలా కనిపించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి ఉమామాధవరెడ్డి, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డారు. గాయపడిన ముగ్గురు పిల్లలను ఉస్మానియా ఆస్పత్రిలో పట్టించుకునేవారు లేక మృత్యువాత పడ్డారు.
Comments
Story first published: Tuesday, June 4, 2002, 23:53 [IST]