వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చలకు ప్రభుత్వప్రతినిధుల ఖరారు
హైదరాబాద్:
పీపుల్స్వార్ప్రతినిధులతో
చర్చలు
జరిపే
తన
ప్రతినిధులపేర్లను
ప్రభుత్వం
మంగళవారం
ఖరారు
చేసింది.
ఆబ్కారీ
మంత్రి
తమ్మినేనిసీతారాం,
వాణిజ్య
పన్నుల
శాఖ
మంత్రి
విజయరామారావుపేర్లను
ప్రభుత్వం
ఖరారు
చేసింది.
Comments
Story first published: Tuesday, June 4, 2002, 23:53 [IST]