వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆరుగురు తీవ్రవాదుల కాల్చివేత
జమ్మూ:
పాకిస్థాన్కు
చెందిన
లష్కర్-
ఎ-
తోయిబాకు
చెందిన
ఆరుగురు
తీవ్రవాదులను
భారత
భద్రతా
బలగాలు
బుధవారం
కాల్చివేశాయి.
మరణించిన
తీవ్రవాదుల్లో
లష్కర్-
ఎ-
తోయిబా
పూంఛ్
జిల్లా
డిప్యూటీ
కమాండర్అమీర్
హంఝా
కూడా
ఉన్నాడని
రక్షణ
అధికార
ప్రతినిధి
చెప్పారు.
Comments
Story first published: Wednesday, June 5, 2002, 23:53 [IST]