వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

 ఆరుగురు తీవ్రవాదుల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: పాకిస్థాన్‌కు చెందిన లష్కర్‌- ఎ- తోయిబాకు చెందిన ఆరుగురు తీవ్రవాదులను భారత భద్రతా బలగాలు బుధవారం కాల్చివేశాయి. మరణించిన తీవ్రవాదుల్లో లష్కర్‌- ఎ- తోయిబా పూంఛ్‌ జిల్లా డిప్యూటీ కమాండర్‌అమీర్‌ హంఝా కూడా ఉన్నాడని రక్షణ అధికార ప్రతినిధి చెప్పారు.

మొహ్రబచి ప్రాంతంలోమిలిటెంట్లు ఉన్నట్లు తమకు కచ్చితమైన ఆధారంఅందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రవాదులు మరణించారు. సంఘటనా స్థలం నుంచి భారీ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని, మూడు ఎకెరైఫిల్స్‌ను, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X