ఆరుగురు తీవ్రవాదుల కాల్చివేత
జమ్మూ: పాకిస్థాన్కు చెందిన లష్కర్- ఎ- తోయిబాకు చెందిన ఆరుగురు తీవ్రవాదులను భారత భద్రతా బలగాలు బుధవారం కాల్చివేశాయి. మరణించిన తీవ్రవాదుల్లో లష్కర్- ఎ- తోయిబా పూంఛ్ జిల్లా డిప్యూటీ కమాండర్అమీర్ హంఝా కూడా ఉన్నాడని రక్షణ అధికార ప్రతినిధి చెప్పారు.












Click it and Unblock the Notifications
