నక్సలైట్లు దేశభక్తులు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: నక్సలైట్లు తుపాకులు వదిలేస్తే తానుస్వయంగా ముందుకు వచ్చి మద్దతిస్తానని, అవసరమైతే వారి ఉద్యమానికి నేతృత్వం వహిస్తానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు.పీపుల్స్వార్ నక్సలైట్లపై నిషేధం ఎత్తేస్తే మంచిదని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
