వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిషేధం ఎత్తివేతకునో - 20న మళ్ళీచర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ ః హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ అధ్యక్షుడు, జమాతే ఇస్లామి నేత సయీద్‌ ఆలి షా జిలానితో పాటు అతని అల్లుడ్ని కాశ్మీర్‌ పోలీసులు పోటా చట్టం కింది ఆదివారంఅరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధం వుండడంతో పాటు వారికి నిధులుఅందజేస్తున్నారనేది జిలానిపై అభియోగం. జిలాని నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన 9 భవనాలపై పోలీసులు దాడి చేశారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఆ తరువాత జిలానిని పోటా కింది అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

ఈ దాడుల సందర్భంగా జిలాని కార్యాలయం నుంచి పది లక్షల రూపాయల నగదు, పదివేల డాలర్లకు రసీదులు,విలువైన ఆభరణాలు లభించాయి. పాకిస్తాన్‌ ప్రభుత్వం నుంచి అని ముద్రించి వున్న వజ్రాలు పొదిగిన గడియారాన్ని, లెక్కల్లో చూపకుండా కొనుగోలు చేసిన టాటాసుమోను, రెండు అంబాసిడర్‌ కార్లను కూడా పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X