వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్టుబడులకు కొత్తస్కీమ్
శ్రీకాకుళంఃశ్రీకాకుళం
జిల్లా
కాశీబుగ్గ
సమీపంలో
సోమవారం
ఉదయం
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
ముగ్గురు
దుర్మరణం
పాలయ్యారు.
మారుతీ
కారులో
ప్రయాణిస్తున్న
ముగ్గురు
కాంట్రాక్టర్లు
ఈ
రోడ్డు
ప్రమాదంలో
మరణించనట్లు
పోలీసులువివరించారు.
జాతీయరహదారి
పనులను
పరిశీలించేందుకు
కాశీబుగ్గ
వెళుతున్నవీరు
ప్రమాదస్థలంలోనే
మరణించారు.
Comments
Story first published: Monday, June 17, 2002, 23:53 [IST]