వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడులకు కొత్తస్కీమ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళంఃశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మారుతీ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ రోడ్డు ప్రమాదంలో మరణించనట్లు పోలీసులువివరించారు.
జాతీయరహదారి పనులను పరిశీలించేందుకు కాశీబుగ్గ వెళుతున్నవీరు ప్రమాదస్థలంలోనే మరణించారు.

వారు ప్రయాణిస్తున్న మారుతి కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని డీ కొన్న దుర్ఘటనలో కాంట్రాక్టర్లు దిలీప్‌ కుమార్‌, చంద్రశేఖర్‌ తో పాటు మరో కాంట్రాక్టర్‌ కూడా మరణించారు. ఈ సంఘటన కాశీబుగ్గ ప్రాంతంలోవిషాదాన్ని నింపింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X