వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కలాంకు ప్రధానివిందు
హైదరాబాద్ః సాంఘిక సంక్షేమ శాఖలో కోట్లాదిరూపాయల స్కాలర్ షిప్ లకు పాల్పడ్డ ఎనిమిది మంది ఉద్యోగులను నగర పోలీసులుఅరెస్టు చేశారు. బోగస్, కాలేజీలు, విద్యార్థులను సృష్టించి, వారికి కాగితాలపై ఉపకార వేతనాలు ఇప్పించిన ఈ ఎనిమిది మంది సుమారు 18 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు యువ ఉద్యోగులు ఈ స్కాం సూత్రధారులు. హైదరాబాద్ డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మోతీనాయక్,అకౌంటెంట్ శంకర్రావులు ఈ కేసులో ప్రధాన నిందితులు, పే అండ్అకౌంట్స్ కార్యాలయంలో పనిచేస్తున్న సంతోష్, అంజయ్య, ప్రభాకర్ రావు, వెంకటస్వామి, ప్రవీణ్ చందర్, వెంటకేశ్వరరావు, ఇంద్రసేనలను కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులుఅరెస్టు చేశారు. వీరు అక్రమంగా కూడపెట్టిన ఆస్తులనుస్వాధీనం చేసుకొనే ప్రక్రియ ప్రారంభించారు.
Comments
Story first published: Monday, June 17, 2002, 23:53 [IST]