వార్‌ నేతలతో ఇక నేరుగా చర్చలు

న్యూఢిల్లీః భారత - పాకిస్తాన్‌ దేశాలలో పర్యటించేందుకు ఇంకా తగిన వాతారణం నెలకొనలేదని అమెరికా భావిస్తున్నది. భారత-పాకిస్తాన్‌ దేశాలలో పర్యచించ వద్దంటూ అమెరికన్లకు చేసిన హెచ్చరికల్ని కొనసాగిస్తున్నట్లు న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయం గురువారం ప్రకటించింది.జూన్‌ ద్వితీయార్థంలో భారత పాకిస్తాన్‌ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటూ రెండు దేశాల వార్తా పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయనిఅందుకే అమెరికన్లు భారత్‌ - పాక్‌ లలో పర్యటించరాదనే హెచ్చరికల్ని కొనసాగిస్తున్నామని భారత్‌ లో అమెరికా రాయబారి బ్లాక్‌విల్‌ చెప్పారు.

యుద్ధంపై పత్రికల కథనాల నిజమా కాదా అనేవిషయాన్ని పక్కన పెడితే ఇది తీవ్ర చర్చనీయాంశమైనందున ఆ హెచరికల్ని కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. భారత్‌ పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయంటూ అమెరికా చేస్తున్న ప్రకటనలు ఈ రెండు దేశాలనుస్వాంతన కలిగించేందుకేనని, పరిస్థితి ప్రశాంతంగా వున్నట్లు అమెరికాకు ఇంకా నమ్మకం చిక్కలేదని దీనిని బట్టిఅర్థం చేసుకోవచ్చు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+