వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి కాశ్మీర్‌ యాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారత్‌ అణ్వస్త్రాలు కలిగి ఉన్నందుననే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని నివారించగలిగామని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి అబ్దుల్‌ కలాం చేసిన ప్రకటనను సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్ధన్‌విమర్శించారు. కలాం ప్రకటన అభ్యంతరకరమైందని, తాము దీన్నిఅంగీకరించబోమని ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు.

పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే కలాం వ్యక్తం చేశారని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు. దౌత్యపరమైన చర్యల వల్ల, ఇతర చర్యల వల్ల పాకిస్థాన్‌తో యుద్ధాన్ని నివారించగలుగుతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పదవికి లక్ష్మీసెహగల్‌ వయస్సు ఏ మాత్రం అడ్డంకి కాదని ఆయన చెప్పారు.విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X