డిఎస్సి ప్రశ్న పత్రం లీక్ కాలేదు
హైదరాబాద్:
ఉపాధ్యాయ
పోస్టుల
భర్తీకి
జరిగిన
డిఎస్సి-
2002
పరీక్షల
ప్రశ్న
ప్రతాలు
లీక్
కాలేదని
ప్రభుత్వ
పాఠశాలవిద్యా
శాఖ
కార్యదర్శి
ఐ.వి.
సుబ్బారావు
స్పష్టం
చేశారు.
23,
24
తేదీల్లో
డిఎస్సి
పరీక్షలు
జరిగాయి.
ఈ
పరీక్షల
ప్రశ్న
పత్రాలు
ప్రకాశం
జిల్లాలో
లీక్అయినట్లు
ప్రచారం
జరిగింది.
ఈ
విషయం
పత్రికల్లో
కూడా
వచ్చింది.
దీంతో
ఈవిషయమై
సుబ్బారావు
మంగళవారం
వివరణ
ఇచ్చారు.
కరీంనగర్
జిల్లాలో
హాల్
టికెట్ల
పంపిణీ
వ్యవహారంపై
గందరగోళం
చెలరేగుతూనే
ఉన్నది.
రెండు
ప్రయివేట్విద్యాసంస్థల
చేత
హాల్
టికెట్ల
వ్యవహారం
చేయించారని
ఆరోపణలు
వచ్చాయి.
ఈ
పనులను
పిల్లల
చేత
చేయించారనే
ఆరోపణ
కూడా
వున్నది.
ఈవిషయాన్ని
ప్రయివేట్
విద్యాసంస్థలు
కూడా
అంగీకరించాయి.
అయితే
పిల్లల
చేసిన
పని
పరిమితమేనని
సంబంధిత
అధికారులు
చెప్పారు.
ఇదంతా
ఉన్నతాధికారులకు
చెప్పే
చేశామని
కూడాఅంటున్నారు.
ఈ
విషయమై
విచారణ
జరిపిస్తామని,
అవకతవకలు
జరిగితే
తగిన
చర్యలు
తీసుకుంటామని
సుబ్బారావు
చెప్పారు.