పాక్ పై మండిపడ్డ జి-8 దేశాలు
కాల్గరీః పాకిస్తాన్ భూభాగం నుంచి నడుస్తున్న తీవ్రవాద కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిందిగా జి-8 దేశాలు ముషారఫ్ ను కోరాయి. కెనడాలో జరిగిన జి-8 సదస్సు ఈ మేరకు ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. పాక్ భూభాగం నుంచి జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలను నిలిపివేయని పక్షంలో ఉపఖండంలో శాంతి అసాధ్యం అని జి-8 చైర్మన్,కెనడా ప్రధాని జీన్ క్రిటెన్ చెప్పారు.












Click it and Unblock the Notifications
