వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం
హైదరాబాద్:
ఇంజనీరింగ్కోర్సుల్లో
ప్రవేశం
కోసం
శనివారం
కౌన్సెలింగ్
ప్రారంభమైంది.
సాంకేతిక
విద్యామంత్రి
దామోదర్
రెడ్డి
హైదరాబాద్లోని
జెఎన్టియులో
కౌన్సెలింగ్
ప్రక్రియను
శనివారం
లాంఛనంగా
ప్రారంభించారు.
ఈ
కౌన్సెలింగ్
ఆగస్టు
15వ
తేదీ
వరకు
జరుగుతుంది.
రోజుకు
రెండు
వేల
మందికి
అడ్మిషన్లు
ఇస్తారు.
రాష్ట్రంలోని
215
కళాశాలల్లో
ఉన్న
62
వేలకుపైగా
సీట్లను
ఈ
కౌన్సెలింగ్
ద్వారా
భర్తీ
చేస్తారు.
Comments
Story first published: Saturday, June 29, 2002, 23:53 [IST]