వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమతాపార్టీకి ముగ్గురు ఎంపిలు గుడ్ బై
మెదక్
ః
మెదక్
అసెంబ్లీ
స్థానానికి
జరిగిన
ఉపఎన్నికలో
తెలుగుదేశం
అభ్యర్ధి
కరణం
ఉమాదేవి
ఘనవిజయం
సాధించారు.
తన
సమీప
కాంగ్రెస్
ప్రత్యర్ధి
శశిధర్రెడ్డిపై
ఆమె
6960
ఓట్ల
మెజార్టీతో
ఘనవిజయం
సాధించారు.
ఈ
ఎన్నికల్లో
టిఆర్ఎస్
అభ్యర్ధి
పోచయ్య
తృతీయ
స్థానంలో
నిలిచారు.
ఎలక్ట్రానిక్
ఓటింగ్
యంత్రాలను
ఉపయోగించిన
కారణంగా
గురువారం
నాడు
ఓట్ల
లెక్కింపు
ప్రారంభమైన
రెండు
గంటల్లోనే
తుది
ఫలితాలను
అధికారులు
ప్రకటించగలిగారు.
Comments
Story first published: Tuesday, July 2, 2002, 23:53 [IST]