ధీరూబాయ్ అంబానీ కన్నుమూత
కరీంనగర్:
కరీంనగర్
జిల్లా
ధర్మపురి
సమీపంలోని
నేరేళ్ల
అటవీ
ప్రాంతంలో
జరిగిన
ఎన్కౌంటర్లో
నలుగురుపీపుల్స్వార్
నక్సలైట్లు
మరణించారు.
ఈ
ఎన్కౌంటర్
మంగళవారం
ఉదయం
తొమ్మిది
గంటల
ప్రాంతంలో
జరిగినట్లు
సమాచారం.
జగిత్యాల ధర్మపురి అటవీ ప్రాంతంలో కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నక్సలైట్లు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే
ఖమ్మం
జిల్లాలో
జరిగిన
ఎన్కౌంటర్వివాదాస్పదంగా
మారింది.
ఈ
ఎన్కౌంటర్లో
ఇద్దరు
మహిళా
నక్సలైట్లు
మృతి
చెందారు.
ఈ
ఎన్కౌంటర్కు
క్షమాపణ
చెప్పాలనిపీపుల్స్వార్
రాష్ట్ర
కమిటీ
కార్యదర్శి
రామకృష్ణ
ప్రభుత్వాన్ని
డిమాండ్
చేశారు.
ఈ
సమయంలోనే
కరీంనగర్
జిల్లాలో
ఎన్కౌంటర్
జరగడం
పరిస్థితిని
మరింత
తీవ్రం
చేసే
సూచనలున్నాయి.
ప్రభుత్వానికి,పీపుల్స్వార్
నక్సలైట్లకు
మధ్య
జరగనున్న
చర్చలపై
ఈ
ఎన్కౌంటర్ల
ప్రభావం
పడుతుందనడంలో
అనుమానం
లేదు.
ఈ
నెల
20వ
తేదీనపీపుల్స్వార్
నేతలకు,
ప్రభుత్వ
ప్రతినిధులకు
మధ్య
నేరుగా
చర్చలు
తలపెట్టారు.