వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణాజలాలపై ట్విన్ డెక్ బోట్
విజయవాడః పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పలు చర్యలు చేపడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ దిశగా మరో ముందడగు వేసింది. కృష్ణా జలాల్లో పర్యటకుల్ని రంజింపచేసే విధంగా డబుల్ డెక్ పడవను ప్రవేశపెట్టింది. 35 లక్షల రూపాలయ వ్యయంతో అత్యంత అథునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ పడవకువిజయసిరి అని పేరుపెట్టారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద ఈ పడవను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు.
Comments
Story first published: Sunday, July 7, 2002, 23:53 [IST]