వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నలుగురు ఎండిఎంకె కార్యకర్తలఅరెస్టు
మధురై:
మరుమలర్చి
ద్రావిడ
మున్నేత్ర
కజగమ్
(ఎండిఎంకె)
క్రియాశీలక
కార్యకర్తలను
నలుగురిని
మధురై
పోలీసులు
మంగళవారం
పొటా
కిందఅరెస్టు
చేశారు.
జూన్
29వ
తేదీన
ఎల్టిటిఇ
అనుకూల
ప్రకటనలు
చేశారనే
ఆరోపణపైవీరి
మీద
పొటా
కింద
కేసు
నమోదు
చేశారు.
పొటా
కిందఅరెస్టులు
జరగడం
రాష్ట్రంలో
ఇదే
తొలిసారి.
వైగోకు
వ్యతిరేకంగా
పోలీసులు
క్యాసెట్లను,
విజువల్స్ను
చూపించినప్పటికీ
వైగోఅరెస్టుకు
మెజిస్ట్రేట్
నాన్
బెయిలబుల్
అరెస్టు
వారెంట్
ఇవ్వలేదు.
వారెంట్
లేకుండా
వైగోనుఅరెస్టు
చేయబోమనే
గ్యారంటీని
పోలీసులు
ఇవ్వడం
లేదు.
పొటా
కిందఅరెస్టుకు
వారెంట్
అవసరం
లేదని
పోలీసులు
చెబుతున్నారు.
Comments
Story first published: Tuesday, July 9, 2002, 23:53 [IST]