వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో 12 ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అటవీ సంపదను కొల్లగొట్టేవిషయంలో అటవీ శాఖాధికారులు స్మగ్లర్ల కొమ్ము కాస్తున్నారని అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై, అటవీ సంపద స్మగ్లింగ్‌పై ప్రతిపక్ష సభ్యులతో పాటు అధికార తెలుగుదేశం సభ్యులు మంగళవారం శాసనసభలో ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాల్లోని అటవీ ప్రాంతంలోని సంపదనంతా కొల్లగొడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక చోట అక్రమాలకు పాల్పడి సస్పెండ్‌అయిన అధికారులను తిరిగి ఆ చోట్లనే నియమిస్తున్నారని మోహన్‌ రావు (టిడిపి) అన్నారు.శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలోని కొత్తూరుసెక్షన్‌ అటవీ సంరక్షణాధికారిని సస్పెండ్‌ చేశామని అటవీ శాఖ మంత్రిసిహెచ్‌. అయ్యన్నపాత్రుడు చెప్పారు. ప్రభుత్వవివరణపై సభ్యులు సంతృప్తి చెందలేదు. దీంతో అక్రమాలకుపాల్పడుతున్నవారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X