వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ తో చర్చలకు సిద్ధమేః గౌడ్
హైదరాబాద్:
అటవీ
సంపదను
కొల్లగొట్టేవిషయంలో
అటవీ
శాఖాధికారులు
స్మగ్లర్ల
కొమ్ము
కాస్తున్నారని
అధికార,
ప్రతిపక్ష
సభ్యులు
ఆరోపించారు.
రాష్ట్రంలోని
అడవుల్లో
చెట్ల
నరికివేతపై,
అటవీ
సంపద
స్మగ్లింగ్పై
ప్రతిపక్ష
సభ్యులతో
పాటు
అధికార
తెలుగుదేశం
సభ్యులు
మంగళవారం
శాసనసభలో
ఆందోళన
వ్యక్తం
చేశారు.
Comments
Story first published: Wednesday, July 10, 2002, 23:53 [IST]